Page Loader

హిమాచల్ ప్రదేశ్: వార్తలు

11 Jul 2025
భారతదేశం

Himachal Pradesh: హిమాచల్ లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ. దూరంలో నలుగురి మృతదేహాలు 

హిమాచల్ ప్రదేశ్‌లో వరదల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 91కి చేరింది.

07 Jul 2025
భారతదేశం

Bank Buried In Water: నీటిలో మునిగిపోయిన హిమాచల్ బ్యాంక్.. . కోట్లలో నష్టం అంచనా 

హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని తునాగ్‌ ప్రాంతంలోని రాష్ట్ర సహకార బ్యాంకు పూర్తిగా నీట మునిగింది.

07 Jul 2025
భారతదేశం

Himachal Pradesh: హిమాచల్‌లో వరద బీభత్సం.. 78 మంది మృతి, 31 మంది గల్లంతు

హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటం, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.

07 Jul 2025
భారతదేశం

Himachal pradesh: ముఖం స్కాన్ చేసి వెంటనే రేషన్ పంపిణీ - దేశంలో మొట్టమొదటిగా హిమాచల్ ప్రదేశ్‌లో అమలు

ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద మార్పుగా, ముఖ ప్రామాణీకరణ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించింది.

04 Jul 2025
భారతదేశం

Himachal rains: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

02 Jul 2025
భారతదేశం

Himachal Pradesh: ఎడతెగని వర్షాలతో చిగురుటాకులా వణికిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

30 Jun 2025
భారతదేశం

Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం 

ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి.

26 Jun 2025
భారతదేశం

Himachal pradesh: హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు

హిమాచల్‌ ప్రదేశ్‌ను ముంచెత్తిన తీవ్రమైన వర్షాలు భారీగా నష్టాన్ని కలిగించాయి.

24 Mar 2025
భారతదేశం

Shimla: శిమ్లా ఎయిర్‎పోర్ట్‎లో తప్పిన పెను ప్రమాదం.. అదుపుతప్పిన విమానం..!

శిమ్లా ఎయిర్‌పోర్టులో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ నెంబర్ 91821 నేడు రన్‌వే నుంచి అదుపుతప్పి దూసుకెళ్లింది.

30 Dec 2024
భారతదేశం

Himachal Pradesh: మండిలో టూరిస్ట్ టాక్సీపై బండరాయి పడి ముంబై మహిళ మృతి 

హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది.

24 Dec 2024
భారతదేశం

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 1000కి పైగా వాహనాలు

ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో గజగజా వణుకుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మనాలీ మంచు దుప్పటితో కప్పుకుపోయింది.

18 Dec 2024
పర్యాటకం

Shimla Tour: సిమ్లా ఐస్ స్కేటింగ్ రింక్ రెడీ.. సాహసం చేసేందుకు సిద్ధమైపోండి

సిమ్లాలోని ఐస్ స్కేటింగ్ రింక్ స్థానికులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే చారిత్రక ప్రదేశం.

Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

11 Dec 2024
గూగుల్

People Empowerment Platform : పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.. గూగుల్‌తో హిమాచల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్

హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అధునాతన సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు.

09 Dec 2024
ఇండియా

Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

ఉత్తరాదిని మంచు దుప్పటి ఎక్కువైంది. జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటిసారి విపరీతంగా మంచు పడింది.

08 Oct 2024
పంజాబ్

Free Train: ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..!

రైలు ప్రయాణం చేయాలంటే సాధారణంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

02 Sep 2024
ఇండియా

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు 

హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.

08 Aug 2024
ఇండియా

Himachal Pradesh : క్లౌడ్ బరస్ట్.. 13 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు ఒకటో తేదీన క్లౌడ్ బరస్ట్ వల్ల పదుల సంఖ్యలో వరద నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే.

25 Jul 2024
భారతదేశం

Kangana Ranaut: కంగనా రనౌత్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు? 

బాలీవుడ్ నటి, హిమాచల్‌లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సభ్యత్వంపై హిమాచల్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

13 Jul 2024
భారతదేశం

Bypoll Results: హిమాచల్ లో సిఎం సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ విజయం.. జలంధర్ వెస్ట్ దక్కించుకున్న ఆప్

హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇండియా బ్లాక్ అభ్యర్థి ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ నేడు విజయం సాధించారు.

07 May 2024
భారతదేశం

Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీని వీడలేనన్న కంగనా.. ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతానని వెల్లడి

కంగనా రనౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

05 Apr 2024
భూకంపం

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో 5.3 తీవ్రతతో భూకంపం.. కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు 

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది.

01 Mar 2024
హైకోర్టు

Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

28 Feb 2024
కాంగ్రెస్

Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.

Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్ 

హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది.

PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు.

హిమాచల్​లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్

హిమాచల్ ప్రదేశ్‌లో భీకర వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం 

హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.

Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

హిమాచల్ ప్రదేశ్‌‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.

భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం 

ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారత‌దేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.

హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు

గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.

హిమాచల్‌లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం

హిమాచల్ ప్రదేశ్‌లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది.

శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.

భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి

ఉత్తరాది హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.

హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి 

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో సిమ్లాలోని కొండచరియలు విరిగిపడిపోవడంతో ఓ శివాలయం కూలిపోయింది.

హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

18 Jul 2023
ఐఎండీ

ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 

నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

17 Jul 2023
ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

11 Jul 2023
వర్షాకాలం

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

09 Jul 2023
దిల్లీ

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు 

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

26 Jun 2023
వరదలు

నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 

నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే 

హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనం స్తంభించిపోయింది.

27 Mar 2023
దలైలామా

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.

23 Mar 2023
భారతదేశం

హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

హిమాచల్ ప్రదేశ్‌ను ఓవైపు వర్షాలతో పాటు మంచు వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన కద్రాలా, గొండ్లాలో వర్షాలతో పాటు 3 సెం.మీ నుంచి 1 సెం.మీ తేడాతో తేలికపాటి మంచు పడుతోంది. మధ్య, దిగువ కొండల్లో తేలికపాటి నుంచి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

11 Feb 2023
ఆర్మీ

దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.

తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు

హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.

03 Feb 2023
ప్రయాణం

హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది.